సైకిల్‌పై 100 కిలోమీటర్లు..
శ్రీకాకుళం ,కాశీబుగ్గ :  తోడబుట్టిన చెల్లి ఆడబిడ్డకు జన్మన్వివగా.. మేనకోడలిని చూసేందుకు మామ ఏకంగా వంద కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు. రణస్థలం గ్రామానికి చెందిన ధ ర్మవరపు సురేష్‌ పలాస మండలం రామకృష్ణాపురం వద్ద ఉన్న బోగేష్‌ ఇటుకల క్వారీలో పనిచేస్తున్నా రు. ఆయన చెల్లి దుర్గకు ప్రసవ సమయం దగ్గరపడడంతో…
లాక్‌డౌన్‌: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ నెలలో పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని ముందుగానే ఈ నెల 29న అందిచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యంతో పాటు కేజీ కంది పప్పును ఉచితంగా అందించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. జౌ…
విదేశాల నుంచి వచ్చిన వారిపై పూర్తి పర్యవేక్షణ
విజయవాడ:  కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచే విధంగా  అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షించడానికి ప్రతి 10 మందికీ ఒక అధికారి …
ఆ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి: వెల్లంపల్లి
అమరావతి : ‘వెల్లంపల్లి- ఊసరవెల్లి​’ అంటూ బీజేపీ చేసిన ట్వీట్‌కు మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు  కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మించిన రాజకీయ ఊసరవెల్లి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తాయన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతల…
‘లేఖ వాస్తవమా? కాదా? ఆయనే స్పష్టం చేయాలి’
అమరావతి: ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  అంబటి రాంబాబు  అన్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ పేరు మీద సర్క్యులేట్‌ అవుతున్న లేఖపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబుత…
మాన్సాస్‌లో పెనుమార్పు..!
విజయనగరం: విజయనగరం జిల్లా చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసు…